AP EdCET 2020 నోటిఫికేషన్ | అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2020

AP EdCET 2020

AP EdCET 2020 నోటిఫికేషన్ | అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2020: ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ఈ ప్రవేశపరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నిర్వహిస్తోంది. రెండు సంవత్సరాల బిఈడి కోర్సు కొరకు జరిగే ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ 13 మార్చి 2020 నా విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరిగా 24 ఏప్రిల్ 2020 అని మొదటి నోటిఫికేషన్ లో తెలియజేశారు. కానీ ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా అప్లికేషన్ గడువు పొడిగించడం జరిగింది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 జూన్ 2020.

AP EdCET 2020 నోటిఫికేషన్

AP EdCET 2020 నోటిఫికేషన్ వివరాలు
పరీక్ష పేరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020
యూనివర్సిటీ పేరు ఆంద్ర యూనివర్సిటి, విశాఖపట్నం
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 13 మార్చ్ 2020
అప్లికేషన్ ప్రారంభ తేదీ 14 మార్చ్ 2020
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2020
క్యాటగిరి ప్రవేశ పరీక్షలు
పరీక్ష తేదీ 5 ఆగష్టు 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు sche.ap.gov.in/edcet

 

AP EdCET 2020 అర్హతలు:

50 శాతం మార్కులతో డిగ్రీ B.A/ B.Sc/ B.Sc (Home Science) / BCom, BCA, BBM పాస్ అయి ఉండాలి.

AP EdCET 2020 అప్లికేషన్ ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు Rs.600/-
  • SC/ST అభ్యర్థులకు Rs.400/-

అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here